Ap Govt Schemes: ఆగస్టు 15వ తేదీన అమలు చేసే సంక్షేమ పథకాలు ఇవే

Ap Govt Schemes: ఆగస్టు 15వ తేదీన అమలు చేసే సంక్షేమ పథకాలు ఇవే

Ap Govt Schemes: కూటిమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. సూపర్ సిక్స్ హామీల అమలుకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15న మూడు కొత్త పథకాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

Super 6 Schemes Updates

సూపర్ 6 పథకాలలో భాగంగా ప్రస్తుతం మూడు పథకాలు అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.. అవేంటో ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం..

WhatsApp Group Join Now
  1. మొదటి పథకం కింద మహిళలకు ” ఉచిత బస్సు” సౌకర్యం
  2. రెండో పథకం తల్లికి వందనం పథకం
  3. మూడో పథకం అన్నా క్యాంటీన్ల స్థాపన ప్రారంభించబడతాయి. వీటిలో 100 క్యాంటీన్లను తెరవడానికి ప్రణాళిక చేయబడింది.

Free Buss Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుండి ప్రారంభించనుంది. మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు. ఈ పథకానికి దాదాపు రూ.250 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మహిళలు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం విశ్వసిస్తోంది, ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఫ్రీ బస్సు గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే క్రింద ఉన్న లింకును క్లిక్ చేసి తెలుసుకోండి..

Andhra Pradesh Check Ration Card Details Online
Andhra Pradesh Check Ration Card Details Online – 2024

Free Buss Scheme :: Click Here

Thalliki Vandanam Scheme: తల్లికి వందనం స్కీమ్

తల్లికి వందనం పథకం విషయానికి వస్తే పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు జమచేస్తామని అప్పట్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎంత మంది పిల్లలు ఉన్నాకూడా.. ఒక్కొక్కరికీ రూ.15 వేలు చొప్పున అందిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకం అమలుపైనా ఫోకస్ పెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం.

తల్లికి వందనం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే క్రింద ఉన్న లింకును క్లిక్ చేసి తెలుసుకోండి

Thalliki Vandanam Scheme :: Click Here

Chandranna Bima
Chandranna Bima Status: 5 లక్షల స్టేటస్ వెంటనే తెలుసుకోండి!

Anna Canteen: అన్నా క్యాంటీన్ల ఏర్పాటు

ఈ పథకం యొక్క లక్ష్యం తక్కువ ధరలకు ఆహారాన్ని అందించడం, ఇది చాలా మందికి ఉపశమనం కలిగిస్తుంది. ఆగస్టు 15 లేదా అంతకు ముందు 100 క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్యాంటీన్ల ద్వారా పేద కుటుంబాలకు చౌక ధరలకే ఆహారం అందించడం వల్ల ఖరీదైన ఆహారం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

అన్న క్యాంటీన్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే క్రింద ఉన్న లింకును క్లిక్ చేసి తెలుసుకోండి.

Anna Canteen :: Click Here

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15న అమలు చేయనున్న ఈ మూడు పథకాలు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూర్చనున్నాయి.

మిత్రులారా!! మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లైతే, మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి.🤝 అలాగే గవర్నమెంట్ స్కీమ్స్, జాబ్స్, లేటెస్ట్ న్యూస్ పొందడం కోసం మా Whatsapp ఛానల్ లో చేరండి.👇👇

WhatsApp Group Join Now
error: Content is protected !!