తల్లికి వందనం 22న తల్లుల ఖాతాల్లోకి రూ. 13,000 | జీవో రిలీజ్!
తల్లికి వందనం బిగ్ అప్డేట్: జులై 22న ఖాతాల్లోకి రూ. 13,000! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Thalliki Vandanam పథకానికి సంబంధించి విద్యార్థుల తల్లులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. నిధుల విడుదలపై ఉన్న సందిగ్ధతను తొలగిస్తూ అధికారికంగా జీవో (GO) విడుదల చేసింది. తాజా సమాచారం ప్రకారం, …