NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల బదిలీలకు అవకాశం!

NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల బదిలీలకు అవకాశం!

NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పెన్షన్ తీసుకొనే లబ్ధిదారులందరికీ రాష్ట్రంలో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. చాలామంది పెన్షన్ దారులు వ్యక్తిగత కారణాలవల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల… పెన్షన్ అనేది వేరే ప్రాంతంలో ఉండడం వలన తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు.. అలాంటిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ పెన్షన్ సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది.. అప్డేట్ ఏంటో ఈ పేజీలో చూద్దాం..

Join Telegram
Join Now

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ కొరకు ఆప్షన్ ఇప్పుడు ఓపెన్ అయినది. పెన్షన్ బదిలీ అవసరమయ్యే పెన్షన్ దారులు ప్రస్తుతం మీరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే పెన్షన్ బదిలీ అవుతుంది. మీరు ప్రస్తుతం NTR Bharosa Pension పొందుతూ ఉన్నట్లయితే ఆ పెన్షన్ వేరే చోటికి మార్చుకోవాలి అనుకుంటే ప్రస్తుతం సచివాలయంలో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ ప్లేస్ లో పెన్షన్ తీసుకోవాలనుకుంటే ఆ ఊరికి పెన్షన్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చును.

పెన్షన్ బదిలీలకు అవసరమయ్యే డాక్యుమెంట్స్

పెన్షన్ బదిలీ కావాలనుకున్న పెన్షన్ దారుడు తప్పకుండా ఈ క్రింది చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్లాలి..

  • పెన్షన్ ఐడి
  • ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి జిల్లా, మండలం, సచివాలయం పేరు అవసరం ఉంటుంది.

గమనిక :: NTR Bharosa Pension కి సంబంధించి పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్.. ప్రతినెల పెన్షన్ పంపిన తర్వాత ఓపెన్ అవడం జరుగుతుంది.. ఒక వేళ ఈ నెల మిస్ అయినా మళ్ళీ నెల కూడా మీరు పెన్షన్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చును.

NTR Bharosa Pension Status Online Check

ఆన్లైన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేసి తెలుసుకోండి..

కొత్త పెన్షన్లు స్టేటస్ చెక్.. మీరు గత ప్రభుత్వం లో పెన్షన్లు అప్లయ్ చేశారా? ఐతే మీ పెన్షన్ Pending ❓ Rejected ముందుగా ఈ క్రింది వెబ్సైట్ ను క్లిక్ చెయ్యండి.

Pension Status :: Click Here

పైన ఉన్న లింకును క్లిక్ చేసుకొని పెన్షన్ యొక్క స్టేటస్ ని తెలుసుకోగలరు..
  • తల్లికి వందనం 22న తల్లుల ఖాతాల్లోకి రూ. 13,000 | జీవో రిలీజ్!

    తల్లికి వందనం 22న తల్లుల ఖాతాల్లోకి రూ. 13,000 | జీవో రిలీజ్!

    తల్లికి వందనం బిగ్ అప్‌డేట్: జులై 22న ఖాతాల్లోకి రూ. 13,000! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Thalliki Vandanam పథకానికి సంబంధించి విద్యార్థుల తల్లులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. నిధుల విడుదలపై ఉన్న సందిగ్ధతను తొలగిస్తూ అధికారికంగా జీవో (GO) విడుదల చేసింది. Join Telegram Join Now తాజా సమాచారం ప్రకారం, ఈ పథకానికి సంబంధించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి: డబ్బులు పడే తేదీ: ఈ నెల (జులై) 22వ తేదీన అర్హులైన విద్యార్థుల…


  • తల్లికి వందనం eKYC, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ అప్‌డేట్స్ ఇవే!

    తల్లికి వందనం eKYC, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ అప్‌డేట్స్ ఇవే!

    ఏపీ తల్లికి వందనం: eKYC & హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ అప్‌డేట్ పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక కీలకమైన తాజా అప్‌డేట్ అధికారికంగా విడుదలైంది. అర్హులైన ప్రతి విద్యార్థికి మరియు తల్లికి ఈ పథకం యొక్క లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘హౌస్‌హోల్డ్ మ్యాపింగ్’ (Household Mapping) ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. Join Telegram Join Now ఇందులో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన కోసం…


  • తల్లికి వందనం.. ఈ నెల 24న ఖాతాల్లోకి నిధులు, కొత్త రూల్స్ ఇవే!

    తల్లికి వందనం.. ఈ నెల 24న ఖాతాల్లోకి నిధులు, కొత్త రూల్స్ ఇవే!

    ఏపీ ‘తల్లికి వందనం’ నిధులపై అఫీషియల్ అప్‌డేట్: ఈ నెల 24న తల్లుల ఖాతాల్లోకి నగదు! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన శుభవార్త అందించింది. పిల్లల చదువుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam Scheme) నిధుల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. గతంలో ప్రకటించినట్లు కాకుండా, మరింత పక్కా ప్రణాళికతో ఈ నెలాఖరులోనే నిధులను నేరుగా తల్లుల అకౌంట్లలో జమ చేసేందుకు…


Ad
Check Status