జులై 3వ వారంలో తల్లికి వందనం నిధుల విడుదల…
Thalliki Vandanam Latest News: ఆంధ్రప్రదేశ్లో ‘తల్లికి వందనం’ పథకం అమలుపై తాజా అప్డేట్ వెలువడింది. ఈ పథకానికి సంబంధించి మంత్రి లోకేశ్ ఈరోజు విద్యాశాఖ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికీ ఈ స్కీం …