తల్లికి వందనం వెరిఫికేషన్ షురూ.. సచివాలయ సిబ్బందికి 5 కీలక బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అత్యంత కీలక అడుగు వేసింది. పేద విద్యార్థుల చదువుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam Scheme) పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియ (Data Verification) అధికారికంగా ప్రారంభమైంది. ఒకటో తరగతి …