ఏపీలో వారికి కూడా తల్లికి వందనం.. | Thalliki Vandanam
ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠాత్మకమైన ‘తల్లికి వందనం ( Thalliki Vandanam )’ పథకాన్ని అనాథ పిల్లలకు కూడా వర్తింపజేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన తాజా సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనాథ …