
Thalliki Vandanam Scheme 2025 : ఈ రోజు అసెంబ్లీలో తల్లికి వందనం సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి పై ఆవుల కేశవులు గారు కీలక ప్రకటన చేశారు. తల్లికి వందనం పథకం అమలకు సంబంధించి 2024-2025 విద్యా సంవత్సరానికి గాను రూ. 9,407 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. చదువుకునే ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఆర్థిక సహాయం అందిస్తాము అని పేర్కొన్నారు.
ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలలో 1 వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి ఒక్కరికి ఈ తల్లికి వందనం స్కీం అందుతుందని చెప్పారు. అలాగే ప్రభుత్వ స్కూల్ అన్నిటికీ ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు.
ఇక పోతే తల్లికి వందనం సంబంధించి రిలీజ్ డేట్ కూడా నిన్న అసెంబ్లీలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎప్పుడు రిలీజ్ చేస్తామని తెలపడం జరిగింది. పూర్తి వివరాలకు క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి.
తల్లికి వందనం రిలీజ్ డేట్ :: Click Here
ఏపీలో పెన్షన్ సంబంధించి కొత్త ఆర్డర్స్ రిలీజ్ :: Click Here
Read more: Thalliki Vandanam Scheme 2025: తల్లికి వందనం పై ప్రభుత్వం కీలక నిర్ణయం- తల్లికి వందనం 22న తల్లుల ఖాతాల్లోకి రూ. 13,000 | జీవో రిలీజ్!
- తల్లికి వందనం eKYC, హౌస్హోల్డ్ మ్యాపింగ్ అప్డేట్స్ ఇవే!
- తల్లికి వందనం.. ఈ నెల 24న ఖాతాల్లోకి నిధులు, కొత్త రూల్స్ ఇవే!
- Thalliki Vandanam Payment Status 2026 – bm sgsw ap gov
- Thalliki Vandanam Eligibility Status Check 2026
🔍 RELATED TAGS
thalliki vandanam scheme 2025, talliki vandanam scheme, talliki vandanam, talliki vandanam scheme in telugu date, thalliki vandanam, talliki vandanam scheme updates, talliki vandanam scheme latest news, talliki vandanam scheme ap new scheme, nara lokesh about talliki vandanam scheme, talliki vandanam scheme telugu, talliki vandanam scheme in telugu, talliki vandanam scheme full details in telugu, thalliki vandanam scheme in ap